మీకు తెలుసా తాజ్ మహాల్ కట్టేటప్పుడు అందరి చేతులు నరుకుతారు అని తెలిసుకున్న ఒక తెలివైన ఇండియన్ ఇంజనీర్ షాజహాన్ కు బుద్ది చెప్పాలని అనుకున్నాడు.తాజ్ మహల్ కట్టటం పూర్తి అయ్యింది.అందరి చేతులు నరకమని షాజహాన్ చెప్పాడు .అందరి చేతులు నరుకుతున్నప్పుడు,ఆ తెలివైన ఇంజనీర్ చెప్పాడు.నువ్వు ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఆ తాజ్ మహల్ ఇప్పుడు వేల లేనిదిగా ఉన్నదీ.వర్షం వచినప్పుడు నీ ముంతాజ్ సమాధి పైన వర్షం చుక్కలు పడతాయి.నువ్వే కనుక గొప్పవాడివి అయితే ఆ వర్షం చుక్కలు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకో అని తను చెప్పకుండా ప్రాణాలు తీసుకున్నాడు.
దాని కోసం షాజహాన్ చెయ్యని ప్రయత్నం లేదు.కాని తెలుసుకో లేకపోయాడు.మన దేస ప్రధాని ఇందిరాగాంధీ కూడా చాలా కోట్లు ఖర్చుపెట్టిoది కాని ఫలితం సూన్యం.జయహో ఇండియన్ ఇంజనీర్ ....
దాని కోసం షాజహాన్ చెయ్యని ప్రయత్నం లేదు.కాని తెలుసుకో లేకపోయాడు.మన దేస ప్రధాని ఇందిరాగాంధీ కూడా చాలా కోట్లు ఖర్చుపెట్టిoది కాని ఫలితం సూన్యం.జయహో ఇండియన్ ఇంజనీర్ ....
No comments:
Post a Comment